ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ హయాంలోనే అభివృద్ధి

ABN, First Publish Date - 2022-10-04T05:16:42+05:30

తంబ ళ్లపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మె ల్యే శంకర్‌యాదవ్‌ హయంలో 2 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని పెద్దమండ్యం మండల టీడీపీ కన్వీన ర్‌ వెంకటరమణ పేర్కొన్నారు.

టీడీపీ సమావేశంలో మాట్లాడుతున్న మండల కన్వీనర్‌ వెంకటరమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దమండ్యం, అక్టోబరు 3: తంబ ళ్లపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మె ల్యే శంకర్‌యాదవ్‌ హయంలో 2 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని  పెద్దమండ్యం మండల టీడీపీ కన్వీన ర్‌ వెంకటరమణ పేర్కొన్నారు. పెద్ద మండ్యంలో సోమవారం మండల టీడీపీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లి మాజీ ఎమ్మె ల్యే శంకర్‌తో గతంలో లబ్ధి పొందిన కొం దరు విమర్శలు చేయడం ఎంత వరకు సబబన్నారు. రాజకీయంలో రాజకీయ విమర్శలు చేయడం సహజమన్నారు. కానీ వ్యక్తి గత విమర్శలు చేయడం తగదన్నారు. ఎస్టీ ప్రాంతాలలో అభివృద్ధి చేయాలని రాజంపేట పార్లమెంటరీ టీడీపీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు నటరాజ్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు మనోహర్‌ నాయక్‌, మండల టీడీపీ ఉపాధ్యక్షుడు నార శ్రీనివాసులు నాయకులు గంగాధర, బిక్కా మధుకర,  మహేష్‌,  భానుయాదవ్‌, మైసూరి శ్రీనివాసులు, ఓబులేసు, మహేష్‌, పెద్దన్న, బావాజీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-04T05:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising