ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ సేకరణకు సహకరించండి

ABN, First Publish Date - 2022-05-26T05:20:07+05:30

మదనపల్లె మండలం పోతబోలు వద్ద నిర్మిస్తున్న 3,800 ఇళ్ల లేఅవుట్‌కు వెళ్లేందుకు ప్రధాన రహదారి నుంచి దగ్గర దారి కోసం భూసేకరణ చేయను న్నట్లు ఆర్డీవో ఎంఎస్‌ మురళి తెలిపారు.

రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో మురళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన, మే 25: మదనపల్లె మండలం పోతబోలు వద్ద నిర్మిస్తున్న 3,800 ఇళ్ల లేఅవుట్‌కు వెళ్లేందుకు ప్రధాన రహదారి నుంచి దగ్గర దారి కోసం భూసేకరణ చేయను న్నట్లు ఆర్డీవో ఎంఎస్‌ మురళి తెలిపారు. బుధవారం స్థానిక సబ్‌ కలెక్టరేట్‌లో పోత బోలు, బసినికొండ, వెంకప్పకోట గ్రామాలకు చెందిన 26 మంది రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడు తూ సీటీఎం రోడ్డులోని టిడ్కో ఇళ్ల నుంచి పోతబోలు లేఅవుట్‌కు  60 అడుగుల వెడ ల్పుతో రహదారి ఏర్పాటుకు 6.26 ఎకరాల భూమి అవసరం ఉందన్నారు. ఈ భూముల రిజిసే్ట్రషన విలువకు రెట్టింపు విలువను పరి హారంగా చెల్లిస్తామన్నారు. ఈ మార్గంలో రహ దారి నిర్మిస్తే ఇరువైపులా ఉన్న భూముల విలువ పెరుగుతుందన్నారు. రైతు లు అర్థం చేసుకుని భూసేకరణకు సహకరిం చాలని కోరారు. రైతులు మాట్లాడుతూ తమకు గిట్టుబాటు పరిహారం ఇస్తే భూమి అప్పగిస్తా మన్నారు. తహసీల్దార్‌ సీకే శ్రీనివాసులు, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-26T05:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising