ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలపై నిరంతర పోరాటం

ABN, First Publish Date - 2022-07-06T04:32:22+05:30

నియోజకవర్గ సమస్యలపై సీపీఐ నిరంతర పోరాటాల కు సిద్ధమౌతోందని రైల్వేకోడూరు సీపీఐ ఏరియా కార్యదర్శి తుమ్మల రాధాక్రిష్ణ య్య తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న రాధాక్రిష్ణయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏరియా కార్యదర్శి తుమ్మల రాధాక్రిష్ణయ్య

రైల్వేకోడూరు, జూలై 5: నియోజకవర్గ సమస్యలపై సీపీఐ నిరంతర పోరాటాల కు సిద్ధమౌతోందని రైల్వేకోడూరు సీపీఐ ఏరియా కార్యదర్శి తుమ్మల రాధాక్రిష్ణ య్య తెలిపారు. రైల్వేకోడూరు సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టోల్‌గేట్‌ వద్ద ప్రజలకు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడు తున్నారన్నారు. రైల్వే అండర్‌ బ్రిడ్జి లేక 25 గ్రామాల ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పట్టణంలో సక్రంగా డ్రైనేజీ ఏర్పాటు లేక వర్షా కాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజా సమస్యలను వైసీపీ గాలికి వదిలేసిందన్నారు. సమావేశంలో మండ ల కార్యదర్శులు దార్ల రాజశేఖర్‌, ఆదినారాయణ, ఏఐటీయూసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రెటరీ పోకూరు మురళీ, సీపీఐ నేతలు కే. ప్రసాద్‌, మణి, మురళి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-06T04:32:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising