ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెదిరిస్తున్నాడంటూ డీటీపై తహసీల్దారుకు ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-10-02T05:03:25+05:30

తమకు చెందిన భూమిరికార్డులు తారుమారు చేయడ మే కాకుండా వాటి గురించి ప్రశ్నించి నందుకు తమను అంతం చేస్తానం టూ బెదిరిస్తున్నాడని పీలేరు డిప్యూటీ తహసీల్దారు కిరణ్‌పై పలువురు పీలే రు తహసీల్దారు రవికి ఫిర్యాదు చేశా రు.

తహసీల్దారుకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు, అక్టోబరు 1: తమకు చెందిన భూమిరికార్డులు తారుమారు చేయడ మే కాకుండా వాటి గురించి ప్రశ్నించి నందుకు తమను అంతం చేస్తానం టూ బెదిరిస్తున్నాడని పీలేరు డిప్యూటీ తహసీల్దారు కిరణ్‌పై పలువురు పీలే రు తహసీల్దారు రవికి ఫిర్యాదు చేశా రు. పీలేరు మండలం బోడుమల్లువా రిపల్లె పరిధిలోని సర్వే నెం.904-3లో తమకు 1.60 ఎకరాల డీకేటీ భూమిని డీటీ కిరణ్‌, అతని సోదరుడు పి.యర్రయ్య కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పీలే రు కోటపల్లెకు చెందిన ఎం.వెంకటరమణ, ఎం.మల్లికార్జున, ఎం.శ్రీనివాసులు తహసీల్దా రు దృష్టికి తీసుకెళ్లారు.  తమ భూమిని సర్వే చేయించి  న్యాయం చేయాలని వారు కోరారు. రికార్డులు పరిశీలించి తగిన న్యాయం చేస్తామని తహసీల్దారు తెలిపారు. 


Updated Date - 2022-10-02T05:03:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising