ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో బీటెక్‌ విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2022-05-25T04:59:01+05:30

బీటెక్‌ విద్యార్థి అజిత్‌కుమార్‌రెడ్డి విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.

అజిత్‌కుమార్‌రెడ్డి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల టౌన్‌, మే 24: బీటెక్‌ విద్యార్థి అజిత్‌కుమార్‌రెడ్డి విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. తొండూరు మం డలం ఇనగలూరు వాసి అజిత్‌ ఇంట్లో ఉన్న మోటార్‌కు విద్యుత్‌ వైర్లు తగిలిస్తుండగా విద్యుత్‌ షాక్‌ కొట్టింది. దీంతో  ఆయన మరణించారు. చేతికొచ్చిన ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా అజిత్‌కుమార్‌రెడ్డి తండ్రి, పెదనాన్నలు ఇదివరకే మృతిచెందారు. ప్రస్తుతం అజిత్‌కుమార్‌రెడ్డికి తల్లి, చెల్లెలు ఉన్నారు. అజిత్‌ మృతదేహాన్ని స్థానిక పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - 2022-05-25T04:59:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising