ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బయోమెట్రిక్‌ తప్పనిసరి: ఎంపీడీఓ

ABN, First Publish Date - 2022-08-26T04:55:02+05:30

సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్‌ తప్పనిసరిగా వేయాలని ఎంపీడీవో హైదర్‌వలి తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సచివాలయ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామాపురం, ఆగస్టు 25: సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్‌ తప్పనిసరిగా వేయాలని ఎంపీడీవో హైదర్‌వలి తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సచివాలయ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజు ఉదయం 10.30 గంటలకే సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్‌ తప్పనిసరిగా వేయాలన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ ఉషారాణి, ఏవో శివశంకర్‌, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-26T04:55:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising