ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవం

ABN, First Publish Date - 2022-08-13T05:12:39+05:30

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా మండల కేంద్రమైన దువ్వూరులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుమేరకు ఆజాదికా అమృత మహోత్సవ్‌ ఘనంగా నిర్వహించారు.

దువ్వూరులో జెండా ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దువ్వూరు, ఆగస్టు 12: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా మండల కేంద్రమైన దువ్వూరులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుమేరకు ఆజాదికా అమృత మహోత్సవ్‌ ఘనంగా నిర్వహించారు. వందలాది మంది విద్యార్థుల నడుమ జాతీయ జెండాలను పట్టుకుని దువ్వూరు ప్రధాన రహదారిలో పార్టీలకతీతంగా దువ్వూరు ఎస్‌ఐ కేసీ రాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరవేటి హరికృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల విద్యార్థులు త్రివర్ణ పతాకాలతో నినాదాలు చేస్తూ అంగరంగ వైభవంగా త్రిరంగ ర్యాలీ చేశారు.

Updated Date - 2022-08-13T05:12:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising