ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు

ABN, First Publish Date - 2022-08-25T22:37:14+05:30

Kadapa: కుప్పం (Kuppam) నియోజకవర్గం రామకుప్పం మండలంలో పోలీసులు టీడీపీ (TDP) నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైసీపీ కార్యకర్త గణేష్ ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు సహా ఎనిమిది మందిపై ఐపీసీ 143, 147, 148, 149, 424 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Chittor: కుప్పం (Kuppam) నియోజకవర్గం రామకుప్పం మండలంలో పోలీసులు టీడీపీ (TDP) నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైసీపీ కార్యకర్త గణేష్ ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు సహా ఎనిమిది మందిపై ఐపీసీ 143, 147, 148, 149, 424 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరో 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేమోదైంది.


ఇటీవల కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం కొల్లుపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) పర్యటించారు. చంద్రబాబు పర్యటించే మార్గంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన తోరణాలకు ఆనుకొని వైసీపీ (YSRCP) శ్రేణులు తోరణాలు కట్టాయి. దీంతో వైసీపీ తోరణాలను తొలగించేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య  ఘర్షణ చోటుచేసుకుంది.  పరస్పరం రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో దాడు  చేసుకోవడంతో ఇరు వర్గాలు తీవ్రంగా గాయపడ్డాయి. వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


Updated Date - 2022-08-25T22:37:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising