ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న అధ్యాపకుల ఆందోళన

ABN, First Publish Date - 2022-09-18T04:37:04+05:30

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో అద్యాపకుల ఆందోళన కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, సెప్టెంబరు 17: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో అద్యాపకుల ఆందోళన కొనసాగుతోంది. 2017-18 విద్యాసంవత్సరంలో జాయిన అయిన అధ్యాపకులకు అన్యాయం జరుగుతోంది, యాజమాన్యం పట్టించుకోలేదంటూ కొ ద్ది రోజులుగా నిరసన వ్యక్తం చే స్తున్నారు. నసమాన పనికి స మాన వేతనం, రివ్వ్యూ ఇంటర్వ్యూ లను రద్దుచేయాలనే డి మాండ్లతో ఈ నిరసన కొనసాగిస్తున్నారు. న్యాయం జరిగే వరకు శాంతియుతంగా పో రాటం చేస్తామని న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని, స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-09-18T04:37:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising