ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మ్టఒడి ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులకు అవసరమా..?..ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-03-06T04:51:58+05:30

ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకం అవసరమా? అంటూ దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తామని శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామి రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, మార్చి 5 : ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకం అవసరమా? అంటూ దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తామని  శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామి రెడ్డి పేర్కొన్నారు. స్థానిక మండల కార్యాలయంలో శనివారం  మండలపరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో చది వించే వారంతా ధనవంతులని, అలాగే ఇన్‌కంటాక్స్‌ కట్టే వారు కూడా  అమ్మఒడి అవసరం లేదని, ఇది నా అభిప్రాయమని అయినా దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తానంటూ వాఖ్యలు చేశారు.   సమావేశంలో తహసీల్దారు ప్రేమంతకుమార్‌, ఎంపీడీవో కుళా యమ్మ, జడ్పీటీసీ ప్రసన్నలక్ష్మి, వైస్‌ ఎంపీపీ చిన్న కొండమ్మ,  ఊటూరు రఘురామిరెడ్డి  ఎంపీటీసీ, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-06T04:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising