ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించండి

ABN, First Publish Date - 2022-10-05T05:50:38+05:30

ప్రజా సమ స్యల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆర్డీవో మురళి పేర్కొన్నారు.

గురుకుల పాఠశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురబలకోట, అక్టోబరు 4: ప్రజా సమ స్యల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆర్డీవో మురళి పేర్కొన్నారు. మంగళవారం మండ లంలోని కురబలకోట పంచాయతీ బైసానివా రిపల్లె సమీపంలో మహాత్మజ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల నిర్మాణానికి  స్థలాన్ని ప రిశీలించి అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం లో ప్రజాప్రతినిధులు, అధికారులతో  ఆయన మాట్లాడారు. కాగా కనసానివారిపల్లెకు చెందిన రైతు తనకు రక్త సం బంధీకుల నుంచి వచ్చిన భూమి సమస్యను అధికారులు పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ, ఆత్మహత్య చేసుకుంటానని కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. దీంతో ఆర్డీవో అతడిని పిలిపించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించాడు. కార్యక్రమంలో ఎంపీపీ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-05T05:50:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising