ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN, First Publish Date - 2022-07-04T04:51:43+05:30

రామిరెడ్డికుంట సమీపంలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న దంపతులను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో రాగి పోల మ్మ(50) అక్కడికక్కడే మృతిచెందిం ది.

పోలమ్మ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోరుమామిళ్ల,  జూలై 3: రామిరెడ్డికుంట సమీపంలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న దంపతులను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో రాగి పోల మ్మ(50) అక్కడికక్కడే మృతిచెందిం ది. భర్త నారాయణకు గాయాలయ్యా యి. నెల్లూరు జిల్లా సీతారామాపురం మండలం రంగనాయుడుపేట వాసు లు నారాయణ, రాగిపోలమ్మ రామేశ్వరంలోని ఎస్టీ కాలనీలో ఉన్న బంధువు ల దగ్గరికి వెళ్లేందుకు ఆదివారం ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. రామిరెడ్డి కుంట సమీపంలో ఆ వాహనాన్ని లారీ ఢీకొనడంతో పోలమ్మ మృతిచెందింది. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్‌ఐ హరిప్రసాద్‌ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ  జరిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-04T04:51:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising