ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

ABN, First Publish Date - 2022-08-07T04:57:38+05:30

స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి దేశంలో అమృతోత్సవాలు జరుపు కుంటున్న తరుణం లో ప్రతి ఇంటిపై జాతీ య జెండా ఎగరేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు పిలుపునిచ్చారు.

జెండాలను పంపిణీ చేస్తున్న రమే్‌షనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు అర్బన్‌ ఆగస్టు 6 : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి దేశంలో అమృతోత్సవాలు జరుపు కుంటున్న తరుణం లో ప్రతి ఇంటిపై జాతీ య జెండా ఎగరేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు పిలుపునిచ్చారు.శనివారం స్థానిక చౌడేశ్వరీ నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాలను బీజేపీ కార్యకర్తలకు పంపిణిచేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదిలక్షల జాతీయ జెండాలను పంపిణీ చేసి ప్రతి ఇంటి మీద ఎగురవేసి రాజకీయాలకు అతీతంగా దేశభక్తిని చాటుకోవాలన్నారు. కార్యక్రమంలోజిల్లా ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాసులు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, మండల ఉపాధ్యక్షుడు ప్రకాష్‌ తదితరులుపాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T04:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising