ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు మృతి

ABN, First Publish Date - 2022-01-21T04:43:45+05:30

మండలంలోని కీర్తిపల్లెలో కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు మృతి చెందాయి.

కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రె పిల్లలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరపునాయునిపల్లె, జనవరి 20: మండలంలోని కీర్తిపల్లెలో కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు మృతి చెందాయి. గొర్రెల కాపరులు వేసుకున్న దొడ్లోని 30 గొర్రె పిల్లలు ఉండగా రెండు కుక్కలు వాటిపై దాడి చేసి చంపినట్లు బాధితుడు నూకనబోయిన కృష్ణయ్య తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్‌నాయక్‌ గ్రామానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. 

Updated Date - 2022-01-21T04:43:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising