ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో కార్మికుల పొట్ట కొడుతున్న వైసీపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-11-15T23:17:46+05:30

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి ప్రభు త్వం ఆటో కార్మికుల పొట్ట కొడుతోందని సీఈఐటీయూ మండల కన్వీనర్‌ కామ్రేడ్‌ దాసరి జయచంద్ర విమర్శిం చారు.

నిరసన తెలుపుతున్న సీఐటీయూ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు(రూరల్‌) నవంబరు 15: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి ప్రభు త్వం ఆటో కార్మికుల పొట్ట కొడుతోందని సీఈఐటీయూ మండల కన్వీనర్‌ కామ్రేడ్‌ దాసరి జయచంద్ర విమర్శిం చారు. కేంద్ర ప్రభుత్వం బారె డు ధరలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం మూరెడు ధరలు పెంచిందని ఆరోపిం చారు. రోజంతా కష్టపడితే వచ్చే డబ్బులు పెట్రోల్‌ డీజిల్‌కే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధరలు తగ్గించి ఆటో కార్మికులను ఆదుకో వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు హనుమంతు, సుబ్బరాయుడు, వెంకటేష్‌, నాగరాజు, శివశంకర్‌, ఈశ్వర్‌, రమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T23:17:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising