ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులివెందులలో అర్ధరాత్రి దొంగల స్వైర విహారం

ABN, First Publish Date - 2022-04-25T14:14:58+05:30

జిల్లాలోని పులివెందులలో అర్ధరాత్రి దొంగలు స్వైర విహారం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలోని పులివెందులలో అర్ధరాత్రి దొంగలు స్వైర విహారం చేశారు. రెండు ఆలయాల హుండీలను పగులగొట్టిన దొంగలు డబ్బును దోచుకెళ్లారు. పులివెందులలోని పాతమార్కెట్‌లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం, సాయిబాబా ఆలయాల్లో తలుపులకు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు హుండీలను పగులగొట్టి డబ్బులు, పలు రకాల వస్తువులను దోచుకెళ్లారు. సాయిబాబా ఆలయంలో సుమారు 4 లక్షలకుపైగా విలువ చేసే వెండి ఆభరణాలు, వస్తువులను అపహరించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2022-04-25T14:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising