ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడప: రిమ్స్ ఆస్పత్రిలో టీడీపీ నేతల ఆందోళన

ABN, First Publish Date - 2022-04-10T02:47:46+05:30

రిమ్స్ ఆస్పత్రిలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: రిమ్స్ ఆస్పత్రిలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. సరైన వైద్యం అందకే ముగ్గురు పిల్లలు చనిపోయారని నిరసన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటన సిగ్గుచేటని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-10T02:47:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising