ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనసీమ ఘటనపై న్యాయవిచారణ జరపాలి

ABN, First Publish Date - 2022-05-30T09:04:21+05:30

కోనసీమలో జరిగిన అల్లర్లపై న్యాయవిచారణ జరిపించాలని గవర్నర్‌ హరిచందన్‌ను కాంగ్రెస్‌ నాయకులు కోరారు. విజయవాడ రాజ్‌భవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్‌, పార్టీ నాయకులు రాజీవ్‌ రతన్‌, నరహరశెట్టి నరసింహారావు, రవికాంత్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుబ్రహ్మణ్యం కేసు సీబీఐకి ఇవ్వాలి, కాంగ్రెస్‌ డిమాండ్‌.. గవర్నర్‌కు వినతి


విజయవాడ, మే 29(ఆంధ్రజ్యోతి): కోనసీమలో జరిగిన అల్లర్లపై న్యాయవిచారణ జరిపించాలని గవర్నర్‌ హరిచందన్‌ను కాంగ్రెస్‌ నాయకులు కోరారు. విజయవాడ రాజ్‌భవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్‌, పార్టీ నాయకులు రాజీవ్‌ రతన్‌, నరహరశెట్టి నరసింహారావు, రవికాంత్‌, పి.వై.కిరణ్‌కుమార్‌ ఆదివారం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అమలాపురం హింసాకాండపై హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ చేయించాలని కోరారు. కాకినాడలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-05-30T09:04:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising