ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికుల అభ్యునతే లక్ష్యంగా పని చేస్తా: జయరాం

ABN, First Publish Date - 2022-04-12T02:16:44+05:30

కార్మికుల అభ్యున్నతి కోసం పని చేస్తానని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కార్మికుల అభ్యున్నతి కోసం పని చేస్తానని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. సోమవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియతో మాట్లాడారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ముఖ్యమంత్రి మళ్లీ అవకాశం ఇచ్చారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని అన్నారు. వాల్మీకి సామాజిక వర్గానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే రెండవ పర్యాయం కూడా అవకాశం ఇచ్చారని తెలిపారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు మంత్రిగా కృషి చేస్తానని చెప్పారు. కరువు జిల్లాగా మిగిలిన కర్నూలు పాంతానికి అత్యధికంగా నిధులు రాబట్టి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యేలను అందరిని కలుపుకొని జిల్లా ప్రగతికి, రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైసీపీని అధికారంలో తీసుకురావడానికి, సీఎం జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు ఒక సైనికుడిలా పని చేస్తానని జయరాం అన్నారు. 

Updated Date - 2022-04-12T02:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising