ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో నియంతృత్వ పాలన: జయరామ్

ABN, First Publish Date - 2022-04-17T01:15:56+05:30

ఏపీలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని టీడీపీ ఎన్నారై కోఆర్డినేటర్ కోమటి జయరామ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని టీడీపీ ఎన్నారై కోఆర్డినేటర్ కోమటి జయరామ్ అన్నారు.  శనివారం 'ఆంధ్రుల రాజధాని అమరావతి' ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ పుస్తకావిష్కరణలో జయరామ్ పాల్గొన్నారు. అమరావతి ఐకాస అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అమరావతి అమరవీరులకు రాజధాని రైతులు మౌనం పాటించారు. ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి కోసం అన్నివిధాలా సహకారం అందిస్తున్నామన్నారు. రాజధాని రైతులకు ఎన్నారైలు అండగా ఉంటారని జయరామ్‌ తెలిపారు. 

Updated Date - 2022-04-17T01:15:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising