ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మరో మోసానికి తెర తీసిన సీఎం జగన్: జవహర్

ABN, First Publish Date - 2022-08-18T16:23:20+05:30

సీఎం జగన్ మరో మోసానికి తెర తీశారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) మరో మోసానికి తెర తీశారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ (Jawahar) విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీపీఎస్ (CPS) ఉద్యోగులకు ఆహ్వానం కేవలం మభ్యపెట్టటానికేనని, ప్రభుత్వం కాలయాపనకే చర్చలు జరుపుతోందని ఆరోపించారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దన్న జగన్ ఇప్పుడు అవగాహన లేదనటం పచ్చిమోసమన్నారు. మూడున్నర ఏళ్లు ఏమార్చిన జగన్ మరో ఏడాది మోసం చేయటం కోత్తేమి కాదన్నారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు ఉద్యోగులు భయపడరన్నారు. నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని, సెలక్టివ్ సంఘాలనే ఆహ్వానిస్తున్నారని ఆరోపించారు. కొన్ని సంఘాలు ప్రభుత్వ అనుకూల సంఘాలుగా మారటం శోచనీయమన్నారు. పీఆర్సీ (PRC) బకాయిలు గురించి పోరాడాలని పిలుపిచ్చారు. డిఏ (DA)లు ఈ నాటికి జమకు నోచుకోకపోవటం ఉద్యోగుల పరిస్థితికి నిదర్శనమన్నారు. పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని జవహర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-18T16:23:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising