ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP Leaders: ఏలూరులో రహదారిపై గుంతలను పూడ్చిన టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2022-08-19T21:01:11+05:30

జిల్లాలోని పెదవేగి మండలం వేగివాడలో టీడీపీ నేత కొనకళ్ల శివమణి ఆధ్వర్యంలో రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలను పూడ్చే కార్యక్రమంలో చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం(ఏలూరు జిల్లా): జిల్లాలోని పెదవేగి మండలం వేగివాడలో టీడీపీ (TDP) నేత కొనకళ్ల శివమణి (Konakall shivamani) ఆధ్వర్యంలో రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టారు. జంగారెడ్డిగూడెం - ఏలూరు ప్రధాన రహదారిపై అధికారులు రోడ్డును నిర్మించారు. కాగా... నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో రహదారిపై చాలా చోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో పడి వాహనదారులు ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలవుతున్నారు. దీంతో టీడీపీ నాయకులు (TDP Leaders) గుంతలు పూడ్చే కార్యక్రమానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా రహదారిపై ఉన్న గుంతలను సిమెంటు, కాంక్రీట్ కలిపిన మిశ్రమాన్ని వేసి సరి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బోపన సుధ మాట్లాడుతూ... నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల తక్కువ సమయంలో రోడ్లు గుంతలు పడ్డాయని, వైసీపీ నాయకుడు కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T21:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising