ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై ప్రభుత్వం స్పందించాలి: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-03-11T23:51:49+05:30

జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 15 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మరణాలతో భయాందోళనలో స్థానిక ప్రజలున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాలలో విద్యార్థుల అస్వస్థతకు కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యత లేని ఆహారంతో వల్లే విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు.

Updated Date - 2022-03-11T23:51:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising