ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐ దత్తపుత్రుడికి మనసెలా వస్తోంది: Nadendla Manohar

ABN, First Publish Date - 2022-05-20T00:02:31+05:30

రైతులను దోచుకోవడానికి సీబీఐ దత్తపుత్రుడికి మనసెలా వస్తోందని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలు దళారుల కోసమే ఉన్నాయా?..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: రైతులను దోచుకోవడానికి సీబీఐ దత్తపుత్రుడికి మనసెలా వస్తోందని జనసేన పార్టీ (Janasena Party) నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఓ ప్రకటనలో ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలు దళారుల కోసమే ఉన్నాయా? అని నిలదీశారు. మిల్లర్ల చేతిలో పౌరసరఫరాల శాఖ కీలు బొమ్మగా మారిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలపై జనసేన పోరాడుతుందన్నారు. కర్షకులు కన్నీరు పెడుతున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం రావడం లేదని వ్యాఖ్యానించారు.  ఈ దోపిడీకి సూత్రధారులు ఎవరో రైతాంగానికి, ప్రజలకు అర్థమవుతోందని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. 

Updated Date - 2022-05-20T00:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising