ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ ఏపీని నాశనం చేశారు: జలీల్‌ఖాన్‌

ABN, First Publish Date - 2022-03-06T18:02:32+05:30

జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో ఏపీని నాశనం చేశారని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో ఏపీని నాశనం చేశారని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని లేకుండా పరిపాలించిన ఏకైక నాయకుడిగా.. జగన్‌రెడ్డిని గిన్నిస్ బుక్‌లో ఎక్కించాలని ఎద్దేవాచేశారు. సినిమా టికెట్ల రేట్లు కాదు.. ఇసుక, సిమెంట్‌, పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. జగన్‌ పాలనలో ముస్లింలకు ఏం చేశారో చెప్పాలి? అని జలీల్‌ఖాన్‌ ప్రశ్నించారు.

Updated Date - 2022-03-06T18:02:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising