ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ భేటీ వివరాలను జగన్‌ వెల్లడించాలి: సీపీఐ

ABN, First Publish Date - 2022-12-31T05:08:45+05:30

ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించిన అంశాలు, వాటిపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఏమిటో మీడియా ద్వారా జగన్‌ రాష్ట్ర ప్రజలకు తెలపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించిన అంశాలు, వాటిపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఏమిటో మీడియా ద్వారా జగన్‌ రాష్ట్ర ప్రజలకు తెలపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో లక్షలాది పెన్షన్ల తొలగింపు, టిడ్కో ఇళ్ల సాధన కోసం ఫిబ్రవరి 6న నిరసన ప్రదర్శనలు, 22న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

Updated Date - 2022-12-31T05:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising