ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరాచకంగా జగన్‌ పాలన: సాకే

ABN, First Publish Date - 2022-08-11T09:10:46+05:30

అరాచకంగా జగన్‌ పాలన: సాకే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖలో ఆజాద్‌ కీ గౌరవ యాత్ర

దొండపర్తి(విశాఖపట్నం), ఆగస్టు 10: జగన్మోహన్‌రెడ్డి అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారు. మోదీకి జగన్‌ దాసోహమయ్యారు. వారిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేస్తున్నారు’’ అని పీసీసీ చీఫ్‌ సాకే శైలజానాథ్‌ ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో బుధవారం విశాఖలో ‘ఆజాద్‌ కీ గౌరవ యాత్ర’ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజానాథ్‌ మాట్లాడారు. ‘‘వైసీపీకి 151 సీట్లు ఇచ్చినా ప్రత్యేక హోదా తేలేకపోయింది. విశాఖలోని రుషికొండను చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పాలన ఎలా వుందో అందరికీ అర్థమవుతుంది. మహిళ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను తక్షణమే బర్తరఫ్‌ చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-08-11T09:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising