ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనుల భూములకు జగన్‌రెడ్డి ఎసరు: టీడీపీ

ABN, First Publish Date - 2022-10-08T09:22:39+05:30

గిరిజనుల భూములకు జగన్‌రెడ్డి ఎసరు: టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి):గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి బయ్యారంలోని గిరిజన భూములను కాజేస్తే.. ఇప్పుడు ఆయన కొడుకు జగన్‌ విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని గిరిజన భూముల్ని కొల్లగొట్టడానికే మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారని టీడీపీ నేతలు ధారునాయక్‌, మొగిలి ఎల్లయ్యలు ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం గిరిజనులకు చేస్తున్న అన్యాయం రాష్ట్ర ఎస్టీ కమిషన్‌కు కనిపించడం లేదా? అని వారు ప్రశ్నించారు.


Updated Date - 2022-10-08T09:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising