ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం నాశనానికి జగన్‌రెడ్డే కారణం: ఉమా

ABN, First Publish Date - 2022-08-11T09:03:22+05:30

పోలవరం నాశనానికి జగన్‌రెడ్డే కారణం: ఉమా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): పోలవరం నాశనానికి జగన్‌రెడ్డే కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. బుధవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టు సంస్థ, జలవనరుల శాఖ సరైన ప్రణాళిక అమలు చేయకపోవడం వల్లే ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల శాఖ, జలసంఘం, ప్రాజెక్ట్‌ అథారిటీ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదని, కేంద్ర సంస్థలు హెచ్చరిస్తున్నా.. జగన్‌రెడ్డి పెడచెవిన పెడుతున్నారని విమర్శించారు. గోదావరి వరదల్లో దిగువ కాఫర్‌ డ్యాం మీదుగా వరద నీరు పోటెత్తి, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని ముంచెత్తడానికి నిర్మాణ పనులు నెమ్మదిగా జరగడమే కారణమని ఉమా వివరించారు.

Updated Date - 2022-08-11T09:03:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising