ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భరోసా కార్యక్రమంలో కనిపించని Jagan Photo.. డిప్యూటీ సీఎం ఆగ్రహం

ABN, First Publish Date - 2022-05-17T00:41:29+05:30

అధికారులపై డిప్యూటీ సీఎం రాజన్న దొర చిందులు తొక్కారు. అతిగా వ్యవహరిస్తున్న అధికారులను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు: అధికారులపై డిప్యూటీ సీఎం రాజన్న దొర చిందులు తొక్కారు. అతిగా వ్యవహరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయమని కలెక్టర్ నిషాంత్ కుమార్ కు ఆదేశించారు. ఎన్ని సార్లు చెప్పినా..అధికారుల్లో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఫొటో లేకుండా ఏ ఫ్లెక్సీ కూడా పెట్టవద్దని ఆదేశించారు. రైతు భరోసా కార్యక్రమం సందర్భంగా అధికారులు వ్యక్తి పూజకు పరిమితమయ్యారు. ఊరంతా ఫ్లెక్సీలు కట్టారు. ఈ ఫ్లెక్సీల ప్రింటింగ్ వ్యవహారంలోనే రాజన్న దొర రగిలిపోయారు. ముఖ్యమంత్రి ఫొటో లేకుండా ఫ్లెక్సీలు ఎలా కడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఫొటో తీసి వేయడం వెనుక కారణం చెప్పాలని పట్టుబట్టారు. 



Updated Date - 2022-05-17T00:41:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising