ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకర్లతో జగన్ సమావేశం

ABN, First Publish Date - 2022-06-09T23:34:41+05:30

బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2021-22లో దేశంలో నామమాత్రపు జీడీపీ నమోదయిందని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2021-22లో దేశంలో నామమాత్రపు జీడీపీ నమోదయిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రోత్ 19.5 శాతంగా నమోదయిందని చెప్పారు. కరోనా తర్వాత మొదటిసారి గ్రోత్ చూడగలుగుతున్నామన్నారు. బ్యాంకులు పేదలకు ఎక్కువ రుణాలు ఇచ్చి.. ద్రవ్యోల్బనం బారినపడకుండా చూడాలని జగన్‌ సూచించారు.

Updated Date - 2022-06-09T23:34:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising