ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాన్ని జగన్‌ నాశనం చేస్తున్నారు: బీటెక్‌ రవి

ABN, First Publish Date - 2022-03-05T20:52:12+05:30

రాష్ట్రాన్ని సీఎం జగన్‌రెడ్డి నాశనం చేస్తున్నారని టీడీపీ నేత బీటెక్‌ రవి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో గత మూడేళ్లుగా రాజధాని వికేంద్రీకరణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: రాష్ట్రాన్ని సీఎం జగన్‌రెడ్డి నాశనం చేస్తున్నారని టీడీపీ నేత బీటెక్‌ రవి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో గత మూడేళ్లుగా రాజధాని వికేంద్రీకరణ పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారని, చట్టాలకు విలువ లేకుండా దొడ్డిదారిన ఆర్డినెన్స్ జారీ చేశారని దుయ్యబట్టారు. పరిపాలన వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని డిమాండ్ చేశారు. ఇకనైనా అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలని బీటెక్‌ రవి హితవుపలికారు.

Updated Date - 2022-03-05T20:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising