ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ ప్రభుత్వం బ్లాక్‌ మార్కెట్‌ను ప్రోత్సహిస్తోంది: పట్టాభి

ABN, First Publish Date - 2022-01-09T21:06:02+05:30

సీఎం జగన్‌ ప్రభుత్వం బ్లాక్‌ మార్కెట్‌ను ప్రోత్సహిస్తోందని టీడీపీ నేత పట్టాభి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌ ప్రభుత్వం బ్లాక్‌ మార్కెట్‌ను ప్రోత్సహిస్తోందని టీడీపీ నేత పట్టాభి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు పండగ సామన్లు కొనాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని, నిత్యావసరాల ధరలు పెరిగాయని, స్వయంగా మంత్రే ఒప్పుకున్నారని పట్టాభి తెలిపారు. కమీషన్లు ముడితేచాలు ఏమైనా చేసుకోండి అనే తీరుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులో మాజీ సీఎం జయలలిత ఏర్పాటు చేసిన.. అమ్మ క్యాంటీన్లను స్టాలిన్ కొనసాగిస్తున్నారని తెలిపారు. ఏపీలో సంక్రాంతి కానుకలు లేవు, అన్న క్యాంటీన్లు లేవని, ఇదేనా పేదలను ఉద్దరించడం అని పట్టాభి ప్రశ్నించారు.

Updated Date - 2022-01-09T21:06:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising