ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ ఉద్యోగులకు శఠగోపం పెట్టారు: గోరంట్ల బుచ్చయ్య

ABN, First Publish Date - 2022-01-29T20:49:58+05:30

అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌.. ఉద్యోగులకు శఠగోపం పెట్టారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌.. ఉద్యోగులకు శఠగోపం పెట్టారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీపీఎస్ ఎందుకు రద్దు చేయలేదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు.. కొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చారని గోరంట్ల బుచ్చయ్య దుయ్యబట్టారు.

Updated Date - 2022-01-29T20:49:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising