ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ ఢిల్లీ టూర్‌ గోప్యతపై ప్రజల్లో పలు అనుమానాలు: కనకమేడల

ABN, First Publish Date - 2022-06-04T00:01:27+05:30

సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌ గోప్యతపై ప్రజల్లో పలు అనుమానాలున్నాయని ఎంపీ కనకమేడల రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌ గోప్యతపై ప్రజల్లో పలు అనుమానాలున్నాయని ఎంపీ కనకమేడల రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని, హోంమంత్రితో జగన్‌ ఏం మాట్లాడారో ఎందుకు చెప్పట్లేదు? అని ప్రశ్నించారు. కేంద్రాన్ని జగన్‌ ఏం అడిగారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. స్వప్రయోజనాల కోసం కేంద్రానికి ఏపీని తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధానాల్ని కాగ్ తప్పుబట్టినా..‎ జగన్ మాత్రం లెక్కలెందుకు బహిర్గతం చేయడంలేదు? అని కనకమేడల రవీంద్ర ప్రశ్నించారు.

Updated Date - 2022-06-04T00:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising