ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు విద్యార్థులు తరలింపునకు చర్యలు తీసుకోండి: జగన్

ABN, First Publish Date - 2022-02-25T20:07:30+05:30

విదేశాంగ మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్‌ ఫోన్‌కాల్‌ చేశారు. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : విదేశాంగ మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్‌ ఫోన్‌కాల్‌ చేశారు. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారని సీఎం వెల్లడించారు. తెలుగు విద్యార్థులు తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల తరలింపుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని జైశంకర్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ పొరుగు దేశాల మీదుగా తరలిస్తామని జైశంకర్ వెల్లడించారు. 


Updated Date - 2022-02-25T20:07:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising