తెలుగు విద్యార్థులు తరలింపునకు చర్యలు తీసుకోండి: జగన్
ABN, First Publish Date - 2022-02-25T20:07:30+05:30
విదేశాంగ మంత్రి జైశంకర్కు సీఎం జగన్ ఫోన్కాల్ చేశారు. ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారని..
అమరావతి : విదేశాంగ మంత్రి జైశంకర్కు సీఎం జగన్ ఫోన్కాల్ చేశారు. ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారని సీఎం వెల్లడించారు. తెలుగు విద్యార్థులు తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల తరలింపుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని జైశంకర్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ పొరుగు దేశాల మీదుగా తరలిస్తామని జైశంకర్ వెల్లడించారు.
Updated Date - 2022-02-25T20:07:30+05:30 IST