ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అచ్యుతాపురం బ్రాండిక్స్‌ సెజ్‌లో గ్యాస్ లీక్‌పై జగన్ ఆరా

ABN, First Publish Date - 2022-06-03T22:03:32+05:30

అచ్యుతాపురం బ్రాండిక్స్‌ సెజ్‌లో గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. వాయువు లీక్‌పై దర్యాప్తుకు సీఎం ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అచ్యుతాపురం బ్రాండిక్స్‌ సెజ్‌లో గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. వాయువు లీక్‌పై దర్యాప్తుకు సీఎం ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనపై అధికారులను వివరణ కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. బాధితులకు భరోసా కల్పించాలని మంత్రి అమర్నాథ్‌కు ఆదేశించారు.


అచ్యుతాపురం బ్రాండిక్స్‌ సెజ్‌లో గ్యాస్ లీక్ తీవ్ర కలకలం రేపింది. క్వాంటం, సీడ్స్‌ యూనిట్‌లోకి ఒక్కసారిగా ఘాటైన వాయువు వెలువడింది. దీంతో పలువురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. సమీప పోరస్‌ కంపెనీ నుంచి వాయువు వెలువడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాంతులు, తల తిరుగుడుతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నలుగురు మహిళలకు సెజ్ యాజమాన్యం చికిత్స అందిస్తోంది. 

Updated Date - 2022-06-03T22:03:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising