ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమ ప్రకాశం జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వంతో జేఏసీ నేతల చర్చలు

ABN, First Publish Date - 2022-03-08T16:56:42+05:30

మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్లపై ప్రభుత్వం స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్లపై ప్రభుత్వం స్పందించింది. పశ్చిమ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయాలంటూ ఆందోళన చేస్తోన్న జేఏసీ నేతలను చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది.మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో చర్చలు జరిపేందుకు అమరావతికి జేఏసీ ఛైర్మన్ నారాయణ రెడ్డి వచ్చారు.  ఆయనతో సహా వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ చర్చలకు వచ్చారు. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలతో కలిసి పశ్చిమ ప్రకాశం జిల్లా ఏర్పాటు కోసం  కొంత కాలంగా జేఏసీ నేతృత్వంలో ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-03-08T16:56:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising