ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ రవీంద్రారెడ్డిపై ఐటీడీపీ ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-09-30T03:31:30+05:30

కడప జిల్లా పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్ర రవీంద్రారెడ్డిపై ఏలూరు టూటౌన్ పీయస్‌లో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు (Eluru): కడప జిల్లా పులివెందులకు చెందిన వైసీపీ (Ycp) సోషల్ మీడియా కన్వీనర్ వర్ర రవీంద్రారెడ్డిపై ఏలూరు టూటౌన్ పీయస్‌లో ఐటీడీపీ (Itdp) అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష ఫిర్యాదు చేశారు. నెలరోజులుగా తనపైనా, టీడీపీ మహిళలపైనా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని ఆమె ఆరోపించారు. అయితే ఫిర్యాదు చేసేందుకు మూడు గంటల పాటు పీయస్ దగ్గర నిరీక్షించాల్సి వచ్చిందని ఉండవల్లి అనూష తెలిపారు. ఎస్సై, సీఐ లేరని, వారు లేకుండా ఫిర్యాదు తీసుకోకూడదని సిబ్బంది చెప్పారని ఆమె పేర్కొన్నారు. చివరకు ఎస్ఐ వచ్చి ఫిర్యాదు తీసుకున్నారని అనూష చెప్పారు.


Updated Date - 2022-09-30T03:31:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising