ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే.. జవహర్

ABN, First Publish Date - 2022-08-06T16:24:25+05:30

Amaravathi: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) న్యూడ్ వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు వైసీపీ(YSRCP)పై దాడిని తీవ్రం చేశాయి. సోషల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) న్యూడ్ వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు వైసీపీ(YSRCP)పై దాడిని తీవ్రం చేశాయి.  సోషల్ మీడియా వేదికగా పలువురు నాయకులు ఆ పార్టీని తూర్పార బడుతున్నారు. టీడీపీ మాజీ మంత్రి జవహర్ (Ex minister Jawahar) మాట్లాడుతూ.. ‘‘జగన్ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి పబ్జి ఆడుకుంటుంటే.. మంత్రులు మహిళలను గంటల లెక్కన వేధిస్తున్నారు. రాష్ట్రంలో కీచక పాలన సాగుతోంది. మర్డర్లు, మానభంగాలు సర్వసాధారణం అయ్యాయి. జగన్ బలహీనతలు వైసీపీ నాయకులను నియంత్రించలేకపోతున్నాయి. ఇక రాష్ట్రాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రజలదే’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-06T16:24:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising