ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుకు మూడు రాజధానుల నాటకం: సుంకర పద్మశ్రీ

ABN, First Publish Date - 2022-03-04T00:45:17+05:30

రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ కంకణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్‌ నేత సుంకర పద్మశ్రీ అన్నారు. అందుకే మూడు రాజధానుల నాటకానికి తెర తీశారని ఆమె ఆరోపించారు. అమరావతిపై హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. ఇది అమరావతి రైతులు, 5 కోట్ల ఆంధ్రుల విజయమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఆమె సూచించారు. 

Updated Date - 2022-03-04T00:45:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising