ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-02-02T23:39:59+05:30

రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు వాదనలను ధర్మాసనం విన్నది. పిటిషన్లు విచారణ అర్హత కోల్పోయాయని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించేటప్పుడు, ఉపసంహరించుకునేప్పుడు తమతో సంప్రదింపులు జరపలేదని హైకోర్టుకు కేంద్రం తెలిపింది. ప్రభుత్వ వాదనలపై అభ్యంతరాలుంటే తెలపాలంటూ పిటిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 


Updated Date - 2022-02-02T23:39:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising