ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కరెంట్, నీళ్లు, రోడ్లు ఉన్నాయో.. లేవో కేటీఆర్‌ వచ్చి చూడాలి: మంత్రి అమర్నాథ్

ABN, First Publish Date - 2022-04-29T22:06:20+05:30

ఏపీలో కరెంట్, నీళ్లు, రోడ్లు ఉన్నాయో.. లేవో కేటీఆర్‌ వచ్చి చూడాలి: మంత్రి అమర్నాథ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో కరెంట్, నీళ్లు, రోడ్లు ఉన్నాయో.. లేవో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వచ్చి చూడాలని  ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఏపీలో కరెంట్ కోతలు తాత్కాలిక సమస్య అని మంత్రి తెలిపారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఏపీలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, ఒక్క నగరం అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం బాగుపడినట్లు కాదని మంత్రి అమర్నాథ్‌ గుర్తు చేశారు.

Updated Date - 2022-04-29T22:06:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising