ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ ఒక్క చిటిక వేస్తే టీడీపీ వాళ్లని తిరగనివ్వం

ABN, First Publish Date - 2022-06-27T08:16:55+05:30

జగన్‌ ఒక్క చిటిక వేస్తే టీడీపీ వాళ్లని తిరగనివ్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ ప్లీనరీలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి 

మంత్రాలయం, జూన్‌ 26: సీఎం జగన్‌ ఒక చిటికె వేయమనండి.. తెలుగుదేశం పార్టీ వారిని బయట తిరగనీయకుండా చేస్తానని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. ఆదివారం వైసీపీ ప్లీనరీని మంత్రాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తన వెంట ఉన్నంత వరకు టీడీపీ వర్గీయులు తన వెంట్రుక కూడా పీకలేరన్నారు. ‘రాఘవేంద్రస్వామి మీద ప్రమాణం వేసి చేసి చెబుతున్నా.. నా ఆస్తులన్నీ అమ్మి అయినా సరే ప్రజలకు సేవ చేస్తా’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు పోటీగా తిక్కారెడ్డి సరిపోడని చంద్రబాబు గాని, లోకేశ్‌ గాని పోటీ చేస్తే బావుంటుందని సవాల్‌ విసిరారు. ఎంపీ సంజీవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2022-06-27T08:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising