ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: నరసరావుపేటలో వేడెక్కిన విగ్రహ రాజకీయాలు

ABN, First Publish Date - 2022-08-31T19:15:08+05:30

జిల్లాలోని నరసరావుపేటలో విగ్రహ రాజకీయాలు వేడెక్కాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: జిల్లాలోని నరసరావుపేటలో విగ్రహ రాజకీయాలు వేడెక్కాయి. పల్నాడు సెంటర్‌లో వైఎస్ (YSR) విగ్రహాన్ని వైసీపీ నేతలు (YCP Leaders) ఏర్పాటు చేశారు.  అనుమతి లేని విగ్రహం ఏర్పాటును నిలిపివేయాలని హైకోర్టు (AP High court) ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల జారీ చేసినప్పటికీ వైఎస్ విగ్రహ  (Idol of YSR)ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కోర్టు ఆదేశాలతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.  దీంతో కోర్టు దిక్కారణ పిటీషన్ దాఖలు చేసేందుకు టీడీపీ (TDP) సిద్ధమవుతోంది. 

Updated Date - 2022-08-31T19:15:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising