ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు ఆ విషయంలో రాజకీయం చేశారు: హోంమంత్రి వనిత

ABN, First Publish Date - 2022-04-26T23:23:57+05:30

అత్యాచార బాధితురాలి పరామర్శను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాజకీయం చేశారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: అత్యాచార బాధితురాలి పరామర్శను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాజకీయం చేశారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.మంగళవారం హోంమంత్రి వనిత మీడియాతో మాట్లాడుతూ.. ఆ ఘటనలో 3 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామన్నారు. మహిళలకు జగన్ అండగా ఉన్నారని టీడీపీ ఫ్రస్ట్రేషన్‌లో ఉందన్నారు. గత ప్రభుత్వంలో మహిళలపై దారుణాలు జరిగితే బయటకు వచ్చేవి కావన్నారు.వైసీపీ ప్రభుత్వంపై నమ్మకంతో బాధితులు బయటకు వస్తున్నారని చెప్పారు. అందుకే ఈ ప్రభుత్వంలో అత్యాచార కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుందని వనిత తెలిపారు. 



Updated Date - 2022-04-26T23:23:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising