ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజి ప్రసాద్ను దారుణంగా చంపారు: హోంమంత్రి వనిత

ABN, First Publish Date - 2022-04-30T21:44:11+05:30

విశాఖ ఎండాడలో హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు.మంగళవారం దిశా పోలీస్స్టేషన్ను సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ ఎండాడలో హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు.మంగళవారం దిశా పోలీస్స్టేషన్ను  సందర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులతో హోంమంత్రి సమీక్ష జరిపారు.ఏలూరు జిల్లా జి.కొత్తపల్లి ఘటనపైన ఎస్పీతో మాట్లాడినట్లు తెలిపారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..  వైసీపీ నేత గంజి ప్రసాద్ను దారుణంగా చంపారన్నారు. గంజి ప్రసాద్ పై దాడికి కారణాలు తెలియాల్సి ఉందని, హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. 

Updated Date - 2022-04-30T21:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising