ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రఘురామపై ఎస్సీ, ఎస్టీ కేసులో హైకోర్టు స్టే

ABN, First Publish Date - 2022-02-14T20:40:45+05:30

ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో తదనంతర చర్యలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో తదనంతర చర్యలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఎస్సీలను రఘురామ దూషించారంటూ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పీఎస్‌లో కేసు నమోదు చేశారు. సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ బంధువు తనపై కేసు నమోదు చేశారంటూ.. రఘురామ తరపు లాయర్‌ వెంకటేష్‌ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రఘురామ ఎలాంటి దూషణలు చేయకపోయినా కేసు నమోదు చేశారని లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. సాక్ష్యాధారాలు లేకుండా కేసు నమోదు చేశారంటూ లాయర్‌ వాదనలు వినిపించారు. ఈ కేసులో తదనంతర చర్యలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2022-02-14T20:40:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising