ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుచానూరు పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌గా మార్చడంపై హైకోర్టు స్టే

ABN, First Publish Date - 2022-03-22T22:37:23+05:30

తిరుచానూరు పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌గా మార్చడంపై హైకోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తిరుచానూరు పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌గా మార్చడంపై హైకోర్టు స్టే విధించింది. పద్మావతి నిలయాన్ని బాలాజీ జిల్లా కలెక్టరేట్‌కు వినియోగించడంపై హైకోర్టులో బీజేపీ నేత భానుప్రకాష్‌ రెడ్డి పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ వాదనలతో  ఏపీ హైకోర్టు ఏకీభవించింది. కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై స్టేటస్‌కో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. భవనంలో ఎలాంటి మార్పులు చేయొద్దని హైకోర్టు స్పష్టీకరణ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. 

Updated Date - 2022-03-22T22:37:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising