ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP ప్రభుత్వానికి High Courtలో ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2022-06-21T19:53:33+05:30

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు(High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ(Visakha)లోని రాజీవ్‌ స్వగృహ(Rajiv Swagruha)కు ఇచ్చిన భూమి వేలంపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు(High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ(Visakha)లోని రాజీవ్‌ స్వగృహ(Rajiv Swagruha)కు ఇచ్చిన భూమి వేలంపై హైకోర్టు స్టే విధించింది. రాజీవ్‌ స్వగృహాకు ఇచ్చిన భూమిలో ఏపీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించలేదు. రాజీవ్‌ స్వగృహ భూముల వేలానికి వైసీపీ ప్రభుత్వం(YCP Government) సిద్ధమైంది. మొత్తం 25 ఎకరాలు అమ్మాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయించింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు(Velagapudi Ramakrishna Babu) హైకోర్టును ఆశ్రయించారు. రామకృష్ణబాబు తరుఫున న్యాయవాది అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు. మధ్యతరగతి వారి ఇళ్ల కోసం ఇచ్చిన స్థలాన్ని.. వేలం వేయడమేంటని లాయర్‌ అశ్వినీకుమార్ ప్రశ్నించారు. పిటిషనర్ వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ప్లాట్లు వేలం వేయడానికి వీలు లేదని హైకోర్టు స్టే విధించింది.


Updated Date - 2022-06-21T19:53:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising